logo

పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో జనంలోకి మన


పోస్టల్ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలు, ఖాతాలపై
ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు అవగాహనా
కార్యక్రమాలను నిర్వహించారు. జనంలోకి మనం
కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలో పోస్టల్
సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. 10 సంవత్సరాలలోపు
బాలికలకు సుకన్య సమృద్ధి ఖాతా, మహిళల కోసం
మహిళా సమ్మాన్ ఖాతాలు అందరికీ అందుబాటులో
ఉన్నాయని, వీటని వినియోగించుకోవాలని కోరారు.

0
54 views